Exclusive

Publication

Byline

బక్రీద్ 2025: ధూల్ హిజ్జా చంద్రుడు కనిపించాడు.. జూన్ 7న పండుగ

భారతదేశం, మే 28 -- భారత్‌లో దూల్ హిజ్జా 1446 AH నెల ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో షియా, సున్నీ మూన్ కమిటీలు సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. దీనితో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, జూన్ 7, ... Read More


గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన రుతుస్రావ పద్ధతులను ప్రోత్సహించడం ఎలా?

భారతదేశం, మే 28 -- గ్రామీణ భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం నెమ్మదిగా మొదలవుతోంది. అక్కడ కోట్లాదిమంది యువతులు తమ ఆరోగ్యం, భవిష్యత్తు, ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక చి... Read More


బాయిలింగ్ పాయింట్ కు చేరుకున్న రెడ్ ఎన్వలప్ మిస్టరీ: కౌంట్ డౌన్ టిక్ లు దగ్గరపడ్డాయి

భారతదేశం, మే 28 -- గత రాత్రి బెంగళూరులో రెడ్ ఎన్వలప్ సాగా మరో ఊహించని మలుపు తిరిగింది. అప్పటివరకు ఒక ఐఫోన్ యాడ్ ను ప్రదర్శిస్తున్న ఒక డిజిటల్ బిల్ బోర్డు ఉన్నపలంగా క్లుప్తంగా మెరిసి ఒక క్యూఆర్ కోడ్ ను... Read More


కవిత లేఖ, హరీశ్ విధేయత: చీలిక అంచున బీఆర్ఎస్

భారతదేశం, మే 27 -- తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ఆయన నిర్ణయాల్లోని ఊగిసలాట, స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయినట్ల... Read More


పుష్ప మూవీ: ఎర్రి పువ్వుల లోకంలో ఫైరు పుష్పనే కలల హీరో.. అల్లు అర్జున్ మూవీపై ఓ సీనియర్ జర్నలిస్ట్ డిఫరెంట్ రివ్యూ

Hyderabad, మే 27 -- మాస్.. ఇప్పుడు, ఎప్పుడూ ఓ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కు వీళ్లే కారణం. ఈ మాస్ జనం ఈలలు, గోలలు లేకపోతే థియేటర్లు బోసిపోతాయి. ముఖ్యంగా పుష్పలాంటి మాస్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ... Read More


ఖతార్ కార్మికులకు ఈద్ అల్-అధా దీర్ఘకాల సెలవులు?

భారతదేశం, మే 26 -- దోహా: ఎడారి దేశం ఖతార్‌లో వేసవి వేడి మొదలవుతోంది. అయితే, ఇక్కడి నివాసితులకు, ముఖ్యంగా కార్మికులకు శుభవార్త. రాబోయే ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగకు ఐదు రోజుల కంటే ఎక్కువ సెలవులు లభించే... Read More


మెట్రోలో మహిళల వీడియోలు చిత్రీకరించి రీల్స్ పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

Bengaluru, మే 24 -- బెంగళూరు మెట్రోలో మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్న 27 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి... Read More


స్టాక్ మార్కెట్‌లో నేడు కొనాల్సిన 8 స్టాక్స్.. నిపుణుల సిఫారసులు ఇవే

భారతదేశం, మే 23 -- గురువారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా నిఫ్టీ 0.82% పడిపోయి 24,609.70 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.24% కోల్పోయి 5... Read More


ఏపీ సీఎంఓ ప్రక్షాళనపై జోరుగా ప్రచారం... పరస్పరం సహ‍కరించుకుంటున్న అధికారుల భవితవ్యంపై చర్చ..

భారతదేశం, మే 23 -- ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్‌ 4తో ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆలిండియా సర్వీస్ అధికారుల పనితీరుపై శాఖల వారీగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు... Read More


భారత్‌లోకి చొరబడేందుకు 50 మంది ఉగ్రవాదుల యత్నం: బీఎస్‌ఎఫ్ వెల్లడి

భారతదేశం, మే 22 -- జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో మే 8న 45 నుండి 50 మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున చొరబాటు ప్రయత్నం చేశారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస... Read More