Exclusive

Publication

Byline

Nagoba Jatara: ఆదివాసుల జాతర.. నాగోబా జాతర ప్రారంభం.. నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆదివాసీ జాతర

భారతదేశం, జనవరి 28 -- Nagoba Jatara: ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు కాలినడకన గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలంతో మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ పీఠాధిపతి వెంకట్రా... Read More


Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం... వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని...ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ హత్య

భారతదేశం, జనవరి 27 -- Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేస... Read More


Hanamkonda Accident : ఓరుగల్లులో మరో రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్ వాహనం, ముగ్గురికి తీవ్రగాయాలు

భారతదేశం, జనవరి 27 -- Hanamkonda Accident : వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఖమ్మం హైవేపై జరిగిన లారీ ప్రమాదం మరువక ముందే హనుమకొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, హన... Read More


Janagama News: జనగామ జిల్లాలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్.. మంత్రి పొంగులేటి సభ రద్దు

భారతదేశం, జనవరి 27 -- Janagama News: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల ఘర్షణతో జనగామలో మంత్రి పొంగులేటి హాజరు కావాల్సిన సభ రద్దయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి ఉమ్మడి వ... Read More


Minister Ponguleti: కరీంనగర్ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి అసహనం..చర్యలు షురూ.. ఆరుగురు అధికారులకు మెమోలు జారీ.

భారతదేశం, జనవరి 27 -- Minister Ponguleti: స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ లో రెండు రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభ... Read More


Warangal : డంప్ యార్డును తరలించాలని ఉద్యమం.. మూడు గ్రామాల ప్రజల పోరాటం!

భారతదేశం, జనవరి 27 -- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 66 డివిజన్లు, 2.25 లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి. 11 లక్షల వరకు జనాభా ఉంది. ప్రతి రోజు గ్రేటర్ వరంగల్ పరిధి నుంచి 450 మెట్రిక్ టన్నుల వర... Read More


Republic Day : దేశ‌మంతా 76వ రిప‌బ్లిక్ డే వేడుకలు.. కానీ అక్క‌డ మాత్రం కాదు.. ఎందుకో తెలుసా?

భారతదేశం, జనవరి 27 -- తూర్పు గోదావరి జిల్లాకు సమీపంలో ఉన్న యానాంలో.. ప్ర‌జ‌లు 71వ గ‌ణ‌తంత్ర వేడుకలు జ‌రుపుకున్నారు. ఇదో ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో పోరాటాల‌తో 1947లో దేశానికి స్వ‌తంత్రం వస్తే.. ఫ్రెం... Read More


Dharmavaram : అటు టీడీపీ ఇటు వైసీపీ.. మధ్యలో బీజేపీ.. మళ్లీ రణరంగంగా మారిన ధర్మవరం!

భారతదేశం, జనవరి 27 -- రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి.. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌ర్గంలో రాజ‌కీయ వేడి త‌గ్గ‌లేదు. కూట‌మి పార్టీలు మ‌ధ్యే పొస‌గ‌క గొడ‌వలు, ఘ‌ర్ష‌ణ‌... Read More


CPM Maha Sabhalu : హిందుత్వ, కార్పొరేట్ బీజేపీకి ఆ రెండు స్థంభాల్లాంటివి- ప్రకాష్ కారత్

భారతదేశం, జనవరి 26 -- CPM Maha Sabhalu : హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడటమనే రెండు స్థంభాల మీద ఆధారపడి బీజేపీ మనుగడ సాగిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు, ఆ పార్టీ సమన్వయకర్త ప్... Read More


Ex Mlc Satyanarayana : మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ కన్నుమూత-సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

భారతదేశం, జనవరి 26 -- Ex Mlc Satyanarayana : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (60) ఆదివారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత... Read More